హైదరాబాదు: దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పెద్ద రాష్ట్రాలనే వణికిస్తోంది. రోజుకు కొన్ని వేలమంది ప్రాణాలను బలిగొంటోంది ఈ మహమ్మారి. కనిపించని ఈ మాయదారి రోగం నుంచి సురక్షితంగా ఉండాలంటే మనము అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం సెకండ్ వేవ్ నడుస్తున్నందున మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డబుల్ మాస్కు ధరించడం, ఆరడుగుల భౌతిక దూరం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oeUIRP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment