Thursday, 13 May 2021

ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి: ముస్లిం సోదరులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు

హైదరాబాద్: ముస్లీం సోదరలందరూ రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలోఆయన ఈ మేరకు సూచించారు. అందరూ ఇంట్లోనే ఉండి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న క్రమంలో ఇంట్లోనే ఉండి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bl1Cjy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour