Thursday, 20 May 2021

EX wife: భార్యను పీల్చిపిప్పి చేసిన ప్రియుడు, రసగుల్లా తినిపించిన భర్త, స్వీట్ మసాజ్, రూ. 10 లక్షలు !

ముంబాయి/చెన్నై/ హైదరాబాద్: భార్యను వదిలేసిన భర్త వేరుగా నివాసం ఉంటూ జోరుగా వ్యాపారం చేశాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో ధరిద్రం భరతనాట్యం చెయ్యడంతో భర్తకు దూలతీరిపోయింది. వ్యాపారం లో నష్టం రావడంతో భర్త కుయ్యోమొర్రో అంటూ విలవిలలాడిపోయాడు. మసాజ్ సెంటర్, బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న భార్యకు ఓ రంకు మొగుడు ఉన్నాడని భర్తకు ముందే తెలుసు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bB4RDx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour