Thursday, 20 May 2021

దేశంలో 3 లక్షల లోపు కరోనా కొత్త కేసులు, 4వేల లోపే మరణాలు: యాక్టివ్ కేసుల్లో తగ్గుదల

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 3 లక్షల కంటే తక్కువగానే కేసులు నమోదయ్యాయి. అంతేగాక, నిన్నమొన్నటి వరకు 4 వేలకుపైగా నమోదైన మరణాలు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 20,55,010 నమూనాలను పరీక్షించగా.. 2,76,110 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yAKiky
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour