Thursday, 27 May 2021

Cyclone Yaas: రంగంలోకి మోదీ -ఒడిశా, బెంగాల్‌లో తుపాను నష్టంపై ప్రధాని సర్వే -సీఎంలతో సమీక్ష

యాస్ తుపాను అతీ తీవ్ర రూపంలో బుధవారం తీరాన్ని దాటింటి మొదలు గురువారం సాయంత్రం దాకా తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో విలయం సృష్టించిన యాస్.. జార్ఖండ్ లోనూ జలవిలయాన్ని కలుగజేసింది. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో తుపాను తీవ్ర నష్టం సృష్టించిన దరిమిలా ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ శుక్రవారం తుపాను ప్రభావిత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yHmMCn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour