Thursday, 27 May 2021

APSRTC బస్సుల్లో ఆక్సిజన్‌ బెడ్లు- వెన్నెల సర్వీసుల్లో-ఏజెన్సీ స్పెషల్

ఏపీలో కరోనాతో అల్లాడుతున్న ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఊరట నిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యసౌకర్యాలు అందుబాటులో లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా కరోనా రోగుల్ని ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ నుంచి రవాణామంత్రి పేర్నినాని ఈ ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసిన వెన్నెల స్లీపర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RO8xep
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour