Wednesday, 12 May 2021

ధూలిపాళ్ల నరేంద్రకు కరోనా నెగిటివ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు..!

అమరావతి: టీడీపీ నేత సంఘం డెయిరీ అధినేత ధూలిపాళ్ల నరేంద్రకు కరోనా నెగిటివ్ వచ్చింది.గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న ధూలిపాళ్ల గుంటూరులోని ఆయుష్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. బుధవారం మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tAfcWs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour