ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. ఏ జిల్లాలో చూసినా దారుణంగా మారిన కరోనా పరిస్థితులతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు అంటూ చెప్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w0BLVT
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment