Thursday, 20 May 2021

రుయా ఆస్పత్రిలో మరణాలపై హైకోర్టు ఫైర్‌- ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

తిరుపతి రుయా ఆస్పత్రిలో తాజాగా ఆక్సిజన్‌ అందక కోవిడ్ రోగులు చనిపోయిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రుయాలో ఆక్సిజన్ అందక 36 మంది చనిపోతే 11 మందే చనిపోయారని ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్‌ పీఆర్‌ మోహన్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు సీరియస్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hG033C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour