Thursday, 20 May 2021

వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత.!రైతును రాజుగా మార్చే బడ్జెట్ ఇదే అంటున్న వైసీపి నేతలు.!

అమరావతి/హైదరాబాద్ : ధర్మాన కృష్ణదాస్ గురువారం శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక సందర్భంగా వైసిపి నేతలు అభివర్ణిస్తున్నారు. వ్యవసాయమే ఊపిరిగా సాగే కృష్ణదాస్, రైతు సంక్షేమమే తన శ్వాసగా మార్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ బడ్జెట్లో అన్నదాతల ఆశలు వందకు వంద శాతం నెరవేరేలా ఉన్నాయని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Qym5dk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour