Monday, 3 May 2021

వైఎస్ జగన్‌తో తిరుపతి కొత్త ఎంపీ భేటీ: దానిపై అసంతృప్తి: కారణాలేమిటంటూ ఆరా!

అమరావతి: తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా కొత్తగా ఎన్నికైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. 2.60 లక్షల ఓట్లకు పైగా తేడాతో తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f3Zca7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour