Monday, 3 May 2021

హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లు-విచారణ మళ్లీ వాయిదా- ఆగస్టు 23కు

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో తరచూ వాయిదాలు పడుతున్న మూడు రాజధానుల పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఇవాళ్టి నుంచి రెగ్యులర్‌ విచారణ జరపాలని గతంలో నిర్ణయించిన హైకోర్టు.. తాజాగా ఆగస్టు 23కు వాయిదా వేసేసింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QSVaJj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour