Wednesday, 26 May 2021

మృత్యువుతో తొమ్మిదేళ్ల బాలిక పోరాటం: ప్రాణాపాయ స్థితిలో: మీ విరాళాల తల్లిదండ్రుల ఎదురుచూపులు

ఇదో కుటుంబం దీన గాథ. పశ్చిమ బెంగాల్‌లోని బకురా సమీపంలో గల కృష్ణానగర్‌లో నివాసం ఉంటోన్న ఉత్తమ్ రాయ్ దంపతుల కుమార్తె దిశ. ఆమె వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఉత్తమ్ రాయ్‌ది పేద కుటుంబం. కూరగాయలను అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూరగాయలను విక్రయించడం ద్వారా మిగిలే డబ్బులే వారికి జీవనాధారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fnNEjm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour