Wednesday, 26 May 2021

ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ... కరోనా,లాక్‌డౌన్,వ్యవసాయ కొనుగోళ్లపై చర్చించనున్న మంత్రివర్గం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఇత‌ర ఉన్నతాధికారులు హాజ‌రు కానున్నారు. క‌రోనా ప‌రిస్థితులు, లాక్‌డౌన్ అంశంతో పాటు వ్య‌వ‌సాయం, పంట‌లు, ధాన్యం సేక‌ర‌ణ‌, విత్త‌నాలు, ఎరువుల ల‌భ్య‌త‌, క‌ల్తీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34ko8Fk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour