Tuesday, 25 May 2021

యాస్ తుపాను ప్రభావం.!తెలంగాణలో మోస్తరు వర్షాలు.!అప్రమత్తమైన ఉత్తరాంధ్ర.!

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీవ్ర తుపానుగా మారింది. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతూ పారాదీప్ కు ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా ఇది అవతరించనుందని వాతావరణ వాఖ స్పష్టం చేస్తోంది. బుదవారం తెల్లవారుజామున పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలైన చాంద్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hSjbvs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour