నెల్లూరులోని ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీకి సంబంధించి ఓవైపు ఐసీఎంఆర్, మరోవైపు ఆయుష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ వేయడం తగదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో అందరిచూపూ నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందుపైనే నెలకొంది. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34de8xB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment