ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో హైకోర్టులో జరుగుతున్న విచారణ కీలక ముగింపుకు దారి తీసింది. రాష్టంలో పరిషత్ ఎన్నికల నిర్వహణలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్షాలు హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ పూర్తిగా ఎన్నికలనే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించలేదనే కారణంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uby1PP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment