Friday, 21 May 2021

భారత్‌లో కొత్తగా 2.59 లక్షల కోవిడ్ కేసులు-4209 మరణాలు.. మందగించిన వ్యాక్సినేషన్, తగ్గిన పాజిటివిటీ రేటు..

భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2.59 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 4209 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.6 కోట్లకు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 2,91,331కి చేరింది. వరుసగా నాలుగు రోజుల పాటు 3 లక్షల పైచిలుకు కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3udmU9q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour