ఒకడు గోమూత్రం తాగమంటాడు.. ఇంకొకడు పసుపును గోరుముద్దలుగా తినాలంటాడు.. వాట్సాప్ యూనివర్సిటీలోనైతే ప్రిస్క్రిప్షన్లకు అంతే ఉండదు.. కరోనా విలయకాలంలో జనం భయాలను ఆసరసాగా తీసుకుని తప్పుడు సలహాలిచ్చే మేతావులు, ప్రజల ఆందోళనను క్యాష్ చేసుకునే నకిలీరాయుళ్లు పెరుగుతున్నారు. కోవిడ్-19 మహమ్మారిని కొందరు స్వార్థపరులు చాకచక్యంగా ఉపయోగించుకుంటున్న వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది.. కల్వరి టెంపుల్లో కొవిడ్ సెంటర్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Q1BfYf
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment