Sunday, 9 May 2021

కొవిడ్ వ్యాధికి పండ్ల వ్యాపారి వైద్యం -ఏకంగా క్లినిక్ పెట్టేసి డాక్టర్‌గా భారీ బిల్డప్ -అరెస్టు చేసిన పోలీసులు

ఒకడు గోమూత్రం తాగమంటాడు.. ఇంకొకడు పసుపును గోరుముద్దలుగా తినాలంటాడు.. వాట్సాప్ యూనివర్సిటీలోనైతే ప్రిస్క్రిప్షన్లకు అంతే ఉండదు.. కరోనా విలయకాలంలో జనం భయాలను ఆసరసాగా తీసుకుని తప్పుడు సలహాలిచ్చే మేతావులు, ప్రజల ఆందోళనను క్యాష్ చేసుకునే నకిలీరాయుళ్లు పెరుగుతున్నారు. కోవిడ్-19 మహమ్మారిని కొందరు స్వార్థపరులు చాకచక్యంగా ఉపయోగించుకుంటున్న వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది.. కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Q1BfYf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour