Sunday, 9 May 2021

కాబూల్ స్కూల్ వద్ద బాంబు పేలుళ్లు: 50 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు మరోసారి కలకలం రేపాయి. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఓ బాలికల పాఠశాల వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. బాలికలు ఇళ్లకు బయల్దేరుతున్న సమయంలో ఒక బాంబు పేలింది. ఆ తర్వాత రెండు రాకెట్ బాంబులను పేల్చారు. ఈ వరుస బాంబు దాడిలో 50 మంది మరణించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tDgaRW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour