కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుళ్లు మరోసారి కలకలం రేపాయి. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఓ బాలికల పాఠశాల వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. బాలికలు ఇళ్లకు బయల్దేరుతున్న సమయంలో ఒక బాంబు పేలింది. ఆ తర్వాత రెండు రాకెట్ బాంబులను పేల్చారు. ఈ వరుస బాంబు దాడిలో 50 మంది మరణించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tDgaRW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment