Sunday, 30 May 2021

మీటింగ్ వివాదం: ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి మమత ఎందుకు హాజరుకాలేదు? గతంలో మోదీ ఇలానే చేశారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలస్యంగా వచ్చి, పత్రాలు ఇచ్చి వెంటనే వెళ్లిపోయారనే ఆరోపణలపై వివాదం రాజుకుంది. వివాదం అనంతరం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్‌ను కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్‌పై వెనక్కి పిలిపించింది. కొన్ని రోజుల క్రితమే అలపన్ పదవీ కాలాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yQfwnS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour