Sunday, 30 May 2021

కోవిడ్‌‌ వల్ల ఇంటిపెద్ద చనిపోవడంతో శ్మశానంలో తలదాచుకున్న కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు: ప్రెస్ రివ్యూ

కోవిడ్ వల్ల నిరాశ్రయులై శ్మశానంలో తలదాచుకున్న ఒక కుటుంబానికి మంత్రి హరీశ్ రావు డబుల్ బెడ్ రూం ఇల్లు అందించారని నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది. ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటికలో తలదాచుకుంటున్న కొవిడ్‌ బాధిత కుటుంబానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొండంత అండగా నిలిచారు. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరుచేయడంతోపాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fUdSZx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour