Tuesday, 18 May 2021

ఒకేసారి కన్ను తెరిచి-ఒకేరోజు కన్నుమూసి.. కరోనా కాటుకు బలైన కవల సోదరులు-తల్లిదండ్రులకు తీరని శోకం

జతగా పుట్టారు... జతగానే వెళ్లిపోయారు... కవల పిల్లలు జన్మించడంతో ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషించారో... కరోనా ఆ ఇద్దరినీ ఒకేసారి కబళించడంతో అంతగా కుమిలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి చెందిన కవలలు జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ,రాల్‌ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ కరోనా కాటుకు బలయ్యారు. ఇద్దరూ ఒకే రోజు కరోనా బారినపడ్డారు. చివరకు ఒకేరోజు కొన్ని గంటల తేడాతో మృత్యు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bRSVNZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour