Tuesday, 18 May 2021

అయ్యో పాపం: బిడ్డకు పాలివ్వలేని పరిస్థితి తల్లిది: ఆహారం కోసం ఎదురు చూపు.. గాజా ప్రజల దీనగాథ..!

గాజా: ఇజ్రాయిల్ - పాలస్తీనా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అది ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాలుగా అక్కడి పరిస్థితి అలానే ఉంటోంది. ఇక ఈ రెండు దేశాల ఆధిపత్య పోరులో అమాయకులైన ప్రజలు కొన్ని వేల మంది మరణించారు. మరికొందరు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురయ్యారు. తాజాగా ఇజ్రాయిల్ పాలస్తీన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eVHsi7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour