Tuesday, 11 May 2021

జగన్ సర్కార్: ఏపీ ఆసుపత్రుల ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ..పర్యవేక్షణ ఇక విశాఖ నౌకాదళం చేతికి

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరూ ఊహించలేని చర్యకు దిగారు. టెంపుల్ టౌన్ తిరుపతిలోని ప్రఖ్యాత రామ్‌నారాయణ్ రూయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న పెను విషాదకర ఘటన అనంతరం.. ఆయన యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ffjLR0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour