Tuesday, 11 May 2021

వ్యాక్సిన్లపై వివాదం: బీజేపీ ఉచితంగా ఇస్తుంది, కాంగ్రెస్‌కు దమ్ముందా? సోనియాకు జేపీ నడ్డా సవాల్

దేశంలో కరోనా మహమ్మారి చుట్టూ నెలకొన్న రాజకీయాలూ రోజుకో మలుపుతిరుగుతున్నాయి. మోదీ సర్కారు అనుచిత, అనాలోచిత విధానాల వల్లే వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందిందన్న కాంగ్రెస్ పార్టీ.. కొవిడ్-19 రెండోదశ విలయం చాలా తీవ్రమైన విపత్తు అని, దీనికి కారణం మోదీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత అని, కనీసం వ్యాక్సిన్ల విషయంలోనైనా శాస్త్రీయంగా వ్యవహరించాలని, తక్షణమే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eC8ivG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour