Friday, 28 May 2021

జూన్‌ చివరి వరకూ లాక్‌డౌన్‌లు తప్పవా ? రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఏప్రిల్‌ 29న తాము జారీ చేసిన మార్గదర్శకాలను మరికొంతకాలం కొనసాగించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు. కరోనా పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఏప్రిల్ 29న కరోనా సెకండ్ వేవ్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SumDl7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour