Friday, 28 May 2021

రవాణా సౌకర్యంలేక ఏ ఒక్కరి ప్రాణం పోవొద్దు.!ఉచితంగా 13 ఆంబులెన్సులను ఏర్పాటు చేస్తానన్న జగ్గారెడ్డి.!

సంగారెడ్డి/హైదరాబాద్ : ఆక్సీజన్, రవాణా సౌకర్యం లేక ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి వీల్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేసారు. గత వారం హైదరాబాద్ లో కరోనా బాదితుల కోసం మూడు ఆంబులెన్సులను సిద్దం చేసిన జగ్గారెడ్డి తన నియోజకవర్గం సంగారెడ్డిలో కరోనా బాదితులకు తనవంతు సాయం అందిస్తున్నారు. ఆక్సీజన్ కోరతతో అనేక మంది ప్రాణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vy9V3i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour