జెరూసలేం: ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం రగులుకుంది. ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య అంతర్గత పోరు బట్టబయలైంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. పలు వాహనాల మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ దాడులు.. మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్టేట్ ఎమర్జెన్సీని విధించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eEjzvr
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment