Tuesday, 11 May 2021

భర్తకు వీడియోకాల్..అంతలోనే: ఇజ్రాయెల్‌లో కేరళ మహిళ దుర్మరణం: కేంద్రమంత్రి దిగ్భ్రాంతి

తిరువనంతపురం: ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య చెలరేగిన యుద్ధం తరహా వాతావరణం, రాకెట్ల దాడుల్లో భారతీయ మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. గాజా స్ట్రిప్‌ను కేంద్రంగా చేసుకుని పాలస్తీనా మిలిటెంట్లు సంధించిన రాకెట్ దాడుల్లో ఆమె మరణించారు. మిలిటెంట్లు సంధించిన రాకెట్లు ఆమె నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ను ధ్వంసం చేశాయి. వాటి శిథిలాల మధ్య చిక్కుకుని మృతి చెందారు. ఆమె

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y8g5Js
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour