Thursday, 20 May 2021

లోక్‌సభ స్పీకర్‌తో రఘురామ ఫ్యామిలీ భేటీ- అరెస్టుపై ఫిర్యాదు-ఓం బిర్లా రియాక్షన్‌

ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన రఘురామరాజు కుటుంబ సభ్యులు ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. రఘురామరాజు అరెస్టు, ఆ తర్వాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wiI07A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour