Thursday, 20 May 2021

Black Fungus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులకు కీలక ఆదేశాలు...

ఇటీవల తెలంగాణలో బ్లాక్ ఫంగస్(మ్యుకోర్‌మైకోసిస్) కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f3icq9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour