Monday, 17 May 2021

రఘురామకు సుప్రీంలో ఊరట-ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు-బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన వైద్య పరీక్షల్లో ఆయనకు గాయాలేవీ కాలేదని తేలిన నేపథ్యంలో రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం కీలక ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eSYE7X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour