Monday, 17 May 2021

కరోనా విషాదం: 9 ఆస్పత్రులు తిరిగినా దొరకని బెడ్, అంబులెన్స్‌లోనే నవ వధవువు మృతి

భువనేశ్వర్: కరోనామహమ్మారి ఎవరిపైనా దయ చూపడం లేదు. కరోనాతో మనుషుల్లో మానత్వం కరువైపోతోంది. పెరుగుతున్న కేసులతో సరైన వైద్యం అందడం లేదు. ఆస్పత్రులకు వెళితే బెడ్లు ఖాళీగా ఉండటం లేదు. ఈ కారణంగా అనేకమంది ఆస్పత్రుల బెడ్ల కోసం తిరుగుతూనే ప్రాణాలో కోల్పోతున్నారు. తాజాగా, ఒడిశా రాష్ట్రంలో కరోనా బారినపడి ఓ నవ వధువు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Qnzy7F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour