Saturday, 15 May 2021

క్షత్రియుల్లో రఘురామ అరెస్టు చిచ్చు- వైసీపీ ఎమ్మెల్యేల సమర్ధన-క్షత్రియ సంఘం వార్నింగ్‌

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేయడం క్షత్రియ సామాజిక వర్గంలో చిచ్చు రేపింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారన్న కారణంతో రఘురామను సీఐడీ అరెస్టు చేయడాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి సమర్ధించుకోగా.. క్షత్రియ సంఘం నేతలు మాత్రం మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న క్షత్రియ సంఘం తీరు మార్చుకోవాలని సర్కారుకు హెచ్చరికలు పంపుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RPJeZ3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour