వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేయడం క్షత్రియ సామాజిక వర్గంలో చిచ్చు రేపింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను విమర్శిస్తున్నారన్న కారణంతో రఘురామను సీఐడీ అరెస్టు చేయడాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి సమర్ధించుకోగా.. క్షత్రియ సంఘం నేతలు మాత్రం మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న క్షత్రియ సంఘం తీరు మార్చుకోవాలని సర్కారుకు హెచ్చరికలు పంపుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RPJeZ3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment