Saturday, 15 May 2021

జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి... మంత్రి సురేష్ కీలక ప్రకటన...

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇంకా మూడు వారాల సమయం ఉన్నందునా అప్పటి పరిస్థితులను బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఉంటాయని... విద్యార్థులు ఇప్పుడున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QmQjju
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour