Friday, 7 May 2021

మారని జగన్ సర్కార్ తీరు: మళ్లీ ఎదురుదెబ్బే: టీడీపీ నేతకు హైకోర్టులో రిలీఫ్: ఆ జీవో చెల్లదు

గుంటూరు: సంగం డెయిరీ.. కొద్దిరోజులు రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వినిపిస్తోన్న పేరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్‌కు చెందిన పాలు, పాల ఆధారిత పదార్థాల తయారీ సంస్థ ఇది. దీన్ని తాత్కాలికంగా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధీనంలోకి తీసుకుని రావడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bb8nUP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour