Friday, 7 May 2021

పుట్ట మధు ఎక్కడ.. 7 రోజులుగా మిస్సింగ్.. మంత్రికి ఆయన సతీమణి ఫిర్యాదు.. అసలేం జరుగుతోంది?

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సన్నిహితుడైన పుట్ట మధు ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన రోజే అజ్ఞాతంలోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఏడు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్న మధు ఆచూకీపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికీ ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33B84Pb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour