దేశంలో కరోనా విలయం మళ్లీ ఉధృతంగా మారింది. రెండ్రోజులపాటు తగ్గిన రోజువారీ కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారంనాటి బులిటెన్ ప్రకారం కొత్తగా 3,62,727 కేసులు, 4120 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 37.10లక్షలకుపైగా ఉంది. ఆక్సిజన్ అందక మరణాలు కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల కొరత సవాలుగా మారింది. కేవలం రెండు కంపెనీలకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uOHz4A
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment