Thursday, 13 May 2021

మహారాష్ట్రలో జూన్ 1 వరకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు పొడిగింపు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ.. రోజువారీగా 40వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ తరహాలో ఆంక్షలను మరో నెలపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7 గంటల వరకు ఆంక్షలను జూన్ 1 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆంక్షలతోపాటు మరికొన్ని నిబంధనలను చేర్చింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఇతర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y8sFIr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour