Sunday, 30 May 2021

లాక్‌డౌన్ సడలింపు -పగలంతా షాపులు -ఆలయాలకు 5గురే -స్కూళ్లు బంద్ -నైట్ కర్ఫ్యూ కొనసాగింపు

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో యోగి సర్కార్ లాక్‌డౌన్ నిబంధనలను సడలించింది. అయితే, రాత్రి పూట కర్ఫ్యూను మాత్రం యథావిథిగా కొనసాగించాలని నిర్ణయించింది. దేశంలోనే అత్యధిక రికవరీరేటు, అతి తక్కువ పాజిటివిటీ రేటుతో యూపీ కొవిడ్ నిర్వహణలో మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. లాక్ డౌన్ సడలింపులు, వేటికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yQluoM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour