హైదరాబాద్/ఖమ్మం: ప్రభుత్వ నిబంధనలు, కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా, 27 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు ఐదు ఆస్పత్రులకు కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wLvEFs
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment