Thursday, 29 April 2021

US advisory: ఇండియా, కాంబోడియా, స్లొవేనియా వెళ్లొద్దు: ఏ విమానం దొరికితే ఆ విమానంతో వెనక్కి

వాషింగ్టన్: భారత్‌లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నెలకొల్పిన సంక్షోభ పరిస్థితుల పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితులు చేయి దాటిపోయాయని, ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దంటూ తమ దేశ పౌరులకు సూచించింది. ఇప్పటికే భారత్‌లో ఉండి ఉంటే.. వీలైనంత త్వరగా స్వదేశానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Sd2dwV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour