Thursday, 29 April 2021

మాజీ ప్రధానికి కరోనా నెగెటివ్: 89 ఏళ్ల వయస్సులో మహమ్మారిపై స్ఫూర్తిదాయక విజయం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరప్ బారిన పడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్.. కోలుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ రావడం వరుసగా ఇది మూడోసారి. ఇతరత్రా అనారోగ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aQGCRr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour