Saturday, 17 April 2021

IPL 2021: నరేంద్ర మోడీ స్టేడియంలోకి నో ఎంట్రీ.. కారణం ఇదే..!

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. అప్పుడే ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడుతున్న అన్ని జట్లూ రెండేసి చొప్పున మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఈ దశలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆడిన రెండు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sxqDOg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour