Saturday, 17 April 2021

సోనూసూద్‌కు కరోనా.. క్వారంటైన్‌లో ఉన్నానని ట్వీట్, నేనున్నా అంటూ

కరోనా మహమ్మరి దావానంలా విస్తరిస్తోంది. ఎవరినీ వదలడం లేదు. తనకు కరోనా సోకిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కానీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ట్వీట్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సోనూసూద్ పోస్ట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wWXAXL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour