కరోనా మహమ్మరి దావానంలా విస్తరిస్తోంది. ఎవరినీ వదలడం లేదు. తనకు కరోనా సోకిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్కు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కానీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ట్వీట్తోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా సోనూసూద్ పోస్ట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wWXAXL
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment