Thursday, 1 April 2021

నందిగ్రామ్‌లో హైడ్రామా: పోలింగ్ బూత్ నుంచే గవర్నర్‌కు మమత ఫోన్ -కేంద్ర బలగాలపై సంచలన ఆరోపణ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ బరిలో ఉన్న నందిగ్రామ్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ సందర్భంగా హైడ్రామా నెలకొంది. అక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడగా, కేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rFApgJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour