Thursday, 1 April 2021

కేంద్ర మాజీ మంత్రి రాజా ప్రచారంపై రెండు రోజులపాటు నిషేధం .. డీఎంకే నేతకు ఎన్నికల కమీషన్ షాక్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు భారత ఎన్నికల సంఘం గురువారం ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నాయకుడు ఎ రాజాపై చర్యలకు ఉపక్రమించింది . డిఎంకె నాయకుడు ఎ రాజాను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించింది. 48 గంటలు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది . రాజా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sGyVUL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour