Thursday, 15 April 2021

వైసీపీ సర్కార్‌లో మరో దేశద్రోహం కేసు-జడ్జి రామకృష్ణపై-జగన్‌పై కంసుడి వ్యాఖ్యలతో

వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండో దేశద్రోహం కేసు నమోదైంది. సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. స్ధానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో టీడీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g9zvXI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour