Thursday, 15 April 2021

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో భారీగా కొత్త కేసులు... మరో 9 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధ,గురువారం(ఏప్రిల్ 14,15) కేసుల సంఖ్య 3వేల మార్క్‌ని దాటింది. బుధవారం (ఏప్రిల్ 14 ) రాత్రి 8గంటల నుంచి గురువారం (ఏప్రిల్ 15) రాత్రి 8గంటల మధ్యకొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది కరోనాతో మృతి చెందారు. గతంలో రోజుకు రెండు లేదా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axsT1R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour